డీఎస్సీ షెడ్యూల్ ను ఎన్నికల్లోపు పూర్తి చేయాలని భావించినా కానీ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో పరీక్ష నిర్వహణకు బ్రేక్ పడింది. ఇప్పటికే పలువురు అభ్యర్థులు టెట్ రాసి ఫలితాలు కోసం వేచి చూస్తున్నారు. ఈ సందర్భంలో డీఎస్సీ పరీక్షల నిర్వహణను ఎన్నికలయ్యేవరకూ వాయిదా వేయాలని ఎలక్షన్ కమిషన్ ఏపీ ప్రభుత్వానికి ఆదేశించింది. వాస్తవానికి ఏపీ టెట్ పరీక్షలు, డీఎస్సీ పరీక్షల నిర్వహణ ఈపాటికే పూర్తి కావల్సింది. కానీ హైకోర్టు ఆదేశాలతో షెడ్యూల్ రివైజ్ అయింది. కొత్త షెడ్యూల్ […]
ఎప్పుడప్పుడా అని ఊరిస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది . మొత్తం 6100 పోస్టులోతో జీవో విడుదల చేసిన ప్రభుత్వం. ఇందులో 2299 స్కూల్ అసిస్టెంట్, 2280 ఎస్జీటి పోస్ట్లు,1264 టీజీటీ పోస్ట్లు , 215 పీజీటీ పోస్ట్లు , 42 ప్రిన్సిపాల్ పోస్ట్లుతో ఈ జీవోను విడుదల చేసిన ప్రభుత్వం. ఈ నెల 22వ తారీకు వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు, 21వ తారీకు వరుకు ఫీజు చెల్లించవచ్చు. మార్చి 5 తారీకు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ […]
ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మొత్తం 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. అంతేకాకుండా టెట్ పరీక్షకు సంబంధించిన వివరాలను కూడా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. దీంతో ఉపాధ్యాయ పరీక్షల కోసం ఎదురుచూపులకు తెరపడింది. ఈ నెల 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఫిబ్రవరి […]
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిరుద్యోగుల కోసం 6,100 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహణకు గ్రీన్సిగ్నల్ వచ్చింది. 2019 నుంచి విద్యారంగంలో జగన్ ప్రభుత్వం 14,219 పోస్టులను భర్తీ చేసిన విషయం తెలిసిందే. అలాగే ఫిబ్రవరి 16వ తేదీన వైఎస్సార్ చేయూత 4వ విడత కింద 26,98,931 మంది మహిళలకు 5 వేల కోట్ల రూపాయలకు పైగా అందించేందుకు, ఇంధన రంగంలో 22 వేల […]
రాష్ట్రంలోని ఉపాధ్యాయ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 6,100 పోస్టులతో డీఎస్సీ నిర్వహణకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్), డీఎస్సీని విడివిడిగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదట ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించి, ఆ తర్వాత డీఎస్సీ నిర్వహించనున్నారు. ఫిభ్రవరి మొదటి తేదీనుండి దరఖాస్తులు స్వీకరించనున్న ప్రభుత్వం వచ్చే దరఖాస్తులను బట్టి పరీక్షల […]