2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోను తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో విడుదల చేశారు. 2024 అధికారంలోకి రాగానే విశాఖ నుంచి పాలన ప్రారంభిస్తామని తన ఎన్నికల మేనిఫెస్టో ద్వారా ప్రకటించారు. పెట్టుబడులను ఆకర్షించడానికి ఆంధ్ర రాష్ట్రంలో సరైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది విశాఖనే అని మరోసారి స్పష్టం చేశారు. ముందు నుంచి చెబుతున్నట్లుగా అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుందని చెప్పారు. కర్నూలును న్యాయ […]
గతంలో అభివృద్ధి మొత్తాన్ని ఒకే చోట హైదరాబాద్ లాంటి నగరంలో కేంద్రీకృతం చేయడం ఎంత విపత్తుకు దారితీసిందో అనుభవపూర్వకంగా తెలిసిన తర్వాత కూడా ఇప్పుడు మళ్లీ అదే తప్పును పునరావృతం చేయడం సమంజసమా? అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాలకు ప్రజలందరికీ అందుబాటులో ఉన్నప్పుడే ఆ రాష్ట్రం సుభిక్షంగా ముందుకు సాగుతుంది. కానీ ఒకే చోట పరిమితం అవ్వటం వలన మిగిలిన ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోకపోగా ఇంకా ఇంకా వెనకబడిపోతూ ఉంటాయి. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే […]
2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ ప్రభుత్వం పై బురద జల్లడమే పనిగా పెట్టుకుంది ఎల్లో మీడియా, మొన్న ఫ్లోటింగ్ బ్రిడ్జితో మొదలు పెట్టారు, కొనసాగింపుగా తాత్కాలిక సచివాలయం దాకా వచ్చింది.ఫ్లోటింగ్ బ్రిడ్జి ట్రయిల్ రన్ నిర్వహిస్తున్న సమయంలోనే ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోయినట్లుగా వార్తలను ప్రచురించింది ఎల్లో మీడియా. ఆ సాయంత్రమే నిర్వాహకులు ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఇంకా ప్రజల సందర్శనార్థం ప్రారంభించలేదు, కమిషనర్ ఆదేశాల మేరకు అలలు ఎక్కువగా వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ట్రయిల్ రన్ నిర్వహిస్తున్నామని […]
ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండగా ఓటుకు నోటు లాంటి అనైతిక చర్యలకి పాల్పడి హైదరాబాద్ వదిలేసి వచ్చి శివరామ కృష్ణన్ కమిటీ రిపోర్టుకి వ్యతిరేకంగా నారాయణ కమిటీ వేసి మూడు పంటలు పండే భూమిని నాశనం చేసి. ల్యాండ్ పూలింగ్ కత్తి రైతుల మెడపై పెట్టి. రియల్ ఎస్టేట్ వ్యాపార ధన దాహంతో రాజధానిగా అమరావతిని ప్రకటించిన విషయం తెలిసిందే. చంద్రబాబు 5ఏళ్ల పాలనలో అమరావతి పేరున […]