విద్య, వైద్యం, వ్యవసాయం, సున్న వడ్డీ పథకం, వైఎస్ఆర్ బీమ, ఆరోగ్య శ్రీ, జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ విధానం, జగనన్న విద్యాకానుక, జల వనరుల శాఖ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ పథకాలు, జగనన్న చేదోడు, కపు నేస్తం, మహిళ శిశు సంక్షేమ, వాహన మిత్ర , పంచాయతీ రాజ్, రోడ్లు – భవనాలు, అమృత్ సరోవర్, జలజీవన్ మిషన్ తదితర పథకాలు ద్వారా వేల కోట్ల రూపాయిలు లబ్ధి జరిగిందని గణతంత్ర […]
ఆంధ్ర రాష్ట్రంలోని జిల్లాల పునర్విభనలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీసత్యసాయి జిల్లాను పుట్టపర్తి కేంద్రంగా ఏర్పాటు చేసింది. నిన్న జరిగిన గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాల ద్వారా జిల్లాలో ఇప్పటి దాకా 8500 కోట్ల రూపాయల సాయం అందిందని వెల్లడించారు . విద్య, వైద్యం, వ్యవసాయం, సున్న వడ్డీ పథకం, వైఎస్ఆర్ బీమ, ఆరోగ్య శ్రీ, జగనన్న ఆరోగ్య సురక్ష, […]
2014 ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తా మీరెవరూ రుణాలు తిరిగి చెల్లించొద్దు అన్న చంద్రబాబు వ్యాఖ్యలతో రాష్ట్రంలో ఉన్న పొదుపు సంఘాలు తమ బకాయిలు చెల్లించకపోవడంతో వడ్డీలు అపరిమితంగా పెరిగిపోవడమే కాక, నిరర్ధక బకాయిలుగా బ్యాంక్ లు ప్రకటించే పరిస్థితి వచ్చింది . ఆ సమయంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ద్వాక్రా రుణమాఫీ చేయకుండా రాష్ట్ర మహిళల్ని వంచించడంతో రాష్ట్ర మహిళా లోకం నివ్వెరపోయింది. టీడీపీ ప్రభుత్వం చేసిన మోసంతో పొదుపు సంఘాలన్నీ దాదాపు […]
ఇచ్చిన మాట ప్రకారం విశ్వసనీయతను చాటుకుంటూ పొదుపు సంఘాల మహిళలకు ఇచ్చిన వాగ్దానాన్ని సీఎం జగన్ నేడు పూర్తిస్థాయిలో నెరవేర్చనున్నారు. వైయస్సార్ ఆసరా నాలుగో విడతలో భాగంగా రూ.6,394.83 కోట్లను బటన్ నొక్కి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. తద్వారా డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానంటూ అప్పట్లో పొదుపు సంఘాల మహిళలకు ఆయన ఇచ్చిన హామీని నేడు ముఖ్యమంత్రి జగన్ సంపూర్ణంగా అమలుచేస్తున్నారు. 2014 ఎన్నికల్లో పొదుపు సంఘాల మహిళల రుణాలను మాఫీ […]