పోరుకు నేను సిద్దం, మీరు సిద్ధమా అని జగన్ తన క్యాడర్ ను సమాయత్తం చేయడానికి నిర్దేశించిన సిద్దం సభ మొదటిది భీమిలి లో కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం అవ్వగా, దానికి మించిన సభ దెందులూరు లో జరిగింది… ఇక సీమ లో జరిగిన రాప్తాడు సభ కి దాదాపు 12 లక్షల మంది హాజరయ్యారని జాతీయ మీడియా అంచనా వేసింది… తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకూ అంతెందుకు దేశంలోనే ఇంతవరకు ఆ స్థాయి సభ ఎన్నడూ […]
మొదటి రెండు సిద్ధం సభలు సక్సెస్ అయిన నేపథ్యంలో వైసీపీ వర్గాలు ఇప్పుడు మరింత ఉత్సాహంగా రాప్తాడు సభను నిర్వహించబోతున్నారు. ఒకరకంగా ఈ సభ రాబోవు ఎన్నికలకు లాంచింగ్గా భావిస్తున్నారు. ఈ సభ నుంచే సీయం జగన్ 2024 ఎన్నికలకు మేనిఫెస్టోని విడుదల చేయనున్నారని వైసీపీ వర్గాలలో చర్చ నడుస్తోంది. రాష్ట్రం యావత్తూ ఈ సభకై ఎదురు చూస్తున్నవేళ, ప్రకటించనున్న మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ ఉండబోతుందా అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఎందుకంటే తాను […]
గతవారం భీమిలిలో జరిగిన సిద్ధం మొదటి సభ సక్సెస్ ను ప్రతిపక్షాలు మరిచిపోక ముందే, నిన్న దెందులూరులో జరిగిన సిద్ధం రెండవ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యి వారికి మరింత గాభరాను పుట్టిస్తుంది. అనుకూల మీడియాలో, వైసీపీ పనయిపోయిందని, జగన్ మీద వ్యతిరేకత ఉందనీ, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తున్నారనీ ఎంత ప్రచారాలు చేయించినా సిద్ధం సభలకు తరలివస్తున్న జనాన్ని చూసి చంద్రబాబుకి గుబులు పట్టుకుంటుంది. టీడీపీ నిర్వహిస్తున్న రాకదలిరా సభలు అంతగా సక్సెస్ అవ్వకపోవడం, ప్రణాళిక ప్రకారం […]
ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమరానికి భీమిలిలో జరిగిన సిద్ధం బహిరంగ సభతో సిద్ధంగా ఉన్నామని సమరభేరి మ్రోగించిన విషయం తెలిసిందే. ఆ సభకి కార్యకర్తలు లక్షలాదిగా తరలి రావడంతో గ్రాండ్ సక్సెస్ అయింది. తాజాగా ఏలూరు జిల్లా దెందులూరులో సిద్ధం సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి లక్షలాది మంది కార్యకర్తలు తరలివస్తుండటం విశేషం. ఈ […]