2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మరో పది రోజుల్లో ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో పలువురు నేతలు ప్రత్యర్ధి పార్టీలపైన విరుచుకుపడుతూ ఎన్నికల రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు. తాజాగా పోసాని కృష్ణ మురళి మీడియాతో మాట్లాడుతూ గతంలో టీడీపీ, బీజేపీపై విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పార్టీలతోనే పొత్తులు పెట్టుకున్నారని 2019 సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ నేడు ఎలా బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ నువ్వు […]
జయప్రకాశ్ నారాయణపై ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి ఫైర్ అయ్యారు. సీఎం జగన్ పాలనలో జరిగిన అభివృద్ధి జేపీకి కనిపించటం లేదా? అని సూటిగా మీడియా సమావేశంలో ప్రశ్నించారు. ఎన్నికల రావడం లేటు అప్పటి దాకా కలుగులో దాకున్న ఎలుకుల ఉండి, ఎన్నికలు రాగానే మేధావి ముసుగులో బయటికి వచ్చి తమ కులం పార్టీకి మద్దతు తెలపడం లోకసత్తా పార్టీ మాజీ అధ్యక్షడు, మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణకు పరిపాటిగా […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను విమర్శించేందుకు సినీ ఇండస్ట్రీ వాళ్లు భయపడుతుంటారు. అయితే నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి మాత్రం వెనకడుగు వేయరు. సేనాని చేసే పనులను చాలాకాలంగా ఏకిపారేస్తున్నారు. తాజాగా ఆయన మీడియా ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనాడు రామోజీరావు గతంలో పవన్ వ్యక్తిగత విషయాలను ప్రచారం చేసి అన్పాపులర్ చేశారని విమర్శించారు. ఈ విషయాన్ని ఆయన మర్చిపోయినట్లు ఉన్నారని చెప్పారు. చంద్రబాబు దగ్గర కాపులను ఎందుకు తాకట్టు పెడుతున్నావని పవన్ను నిలదీశారు. ఆ […]
కాపులు టీడీపీకి ఓటు వేస్తే వంగవీటి మోహన రంగా ఆత్మ బాధపడుతుందని ఏపీఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి వ్యాఖ్యానించారు. వంగవీటి రంగా చాల మంచోడని, నేను కమ్మ కులానికి చెందిన వాడినైనా కానీ స్టూడెంట్ ఎన్నికల్లో నన్ను సపోర్ట్ చేసి ఆదరించాడని, తమ్ముడిలా చూసుకున్నాడని సోమవారం మీడియాకు వెల్లడిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ ‘ మన కమ్మోళ్ళు జనసేనకు ఓటు వేయవద్దని చంద్రబాబు కమ్మ కులం వారికి చెప్పాడు..ఒకవేళ పవన్కి […]