ఏపీలో రాబోయే ఎన్నికలకి సర్వం సిద్దం చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) ముఖేష్ కుమార్ మీనా మీడియాకు తెలిపారు. మార్చి 16 నాటికి ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఓటర్ల సంఖ్య 4.09 కోట్లు గా ఉన్నరని, జనవరి 22న నమోదైన 4.07 కోట్లతో పోలిస్తే ఇది పెరిగిందని, మొత్తం ఓటర్లలో రెండు కోట్ల మంది పురుషులు, 2.08 కోట్ల మంది మహిళలు, 3,346 మంది థర్డ్ జెండర్ ఉన్నారని నిన్నటి రోజునే ఆయన విలేకరుల సమావేశంలో […]
రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కోసం కోడ్ అమల్లోకి రాగానే తీసుకోవాల్సిన చర్యల గురించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ఎన్నికల కమిషన్ సిఈవో మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ సహా నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు ఈ రోజు మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది..ఆ వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి రాబోతోంది… అయితే, ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి జారీ చేసిన […]
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు రేపు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. రేపు అనగా శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ఎక్స్ ద్వారా వెల్లడించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించనున్నట్టు తెలిపింది. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా, రాష్ట్రాలకు ఏకకాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కాగా ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుండగా అదే […]
ఎప్పుడు ఏదో పిచ్చి పని చేస్తూ జనాలను నవ్వించే పాల్ మామ మరో పిచ్చి పనితో మన ముందుకు వచ్చాడు.. ఏపీ లో సార్వత్రిక ఎన్నికలను చివరి విడతలో నిర్వహించి ఆ వెంటనే ఓట్ల లెక్కింపు నిర్వహించేలా ఎన్నికల కమీషన్ ను ఆదేశించాలని హై కోర్ట్ ను ఆశ్రయించగా, హై కోర్ట్ తిరస్కరించింది.. చివరి విడతలో ఎన్నికలు నిర్వహించి వెనువెంటనే ఓట్ల లెక్కింపు చేయడం వలన ఏవీఎం ల ట్యాంపరింగ్ ను నిరోధించవచ్చని పాల్ గారి అభ్యర్థన. […]