ఎన్నికల వేళ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి నోటికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఇష్టానుసారంగా అధికార పార్టీని తిడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం వ్యక్తిగత దూషణలు చేయకూడదు. కానీ నారా వారు ప్రతి సభలో ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులు వెళ్లాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఎన్నికల కోడ్ మొదలయ్యాక ఇది మరీ ఎక్కువైంది. ప్రతి బహిరంగ సభలో […]
ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై దాడిని ఎన్నికల సంఘం సీరియస్ తీసుకుంది. ఎన్నికల సమయంలో సీఎం పైనే దాడి జరగటాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటన పైన ప్రాథమిక సమాచారం సేకరించి, పూర్తి నివేదిక ఇవ్వాలని పోలీసు అధికారులను ఆదేశించింది. దాడికి కారకులను తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. రాజకీయ ప్రమేయంతో పాటుగా భద్రతా వైఫల్యం ఉందా అనే కోణంలోనూ చర్చ సాగుతోంది. కేంద్రం సైతం ముఖ్యమంత్రి పై దాడి అంశం పైన ఆరా […]
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీలో ముగ్గురు ఐఏఎస్లతోపాటు, ఆరుగురు ఐపీఎస్లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. అనంతపురం కలెక్టర్ గౌతమి, కృష్ణా జిల్లా కలెక్టర్ రాజబాబు, తిరుపతి కలెక్టర్ లక్ష్మీ షాలతో పాటు ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్రెడ్డి, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు, చిత్తూరు ఎస్పీ జాషువా, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, అనంతపురం ఎస్పీ అన్బురాజన్, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్, బదిలీ చేయాలని ఎన్నికలు సంఘం ఆదేశాలు జారీ […]
పెయిడ్ న్యూస్పై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. అలాంటి వార్తలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంది. పార్లమెంట్, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. ఫలితాల వరకు ఇది అమల్లో ఉంటుంది. ఎన్నికల్లో మీడియా పాత్ర నిష్పక్షపాతంగా ఉండాలని ఈసీ ఆదేశించింది. ఇందులో భాగంగా మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ)లను అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్లలో ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి ఇవ్వడంతోపాటు […]