ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు ఎదురుచూస్తున్న భక్తులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. అయోధ్యలో కొలువైన బాలరాముడుని సందర్శించుకునేందుకు భక్తులు దేశం నలుమూలల నుండి తరలి వస్తున్నారు. దాంతో భక్తుల కోసం రావులపాలెం డిపో నుండి కాశీ – అయోధ్య యాత్ర ప్రత్యేక బస్సును ఏపీఎస్ఆర్టీసీ నేడు ప్రారంభించింది. భక్తులు అన్నవరం, సింహాచలం, అరసవల్లి, పూరీ, కోణార్క్, భువనేశ్వర్, గయా, కాశీ, త్రివేణి సంగమం, అయోధ్య తదితర పుణ్యక్షేత్రాలను […]
1990 సెప్టెంబర్ – RSS Block board.. బొంబాయి కాల్బాదేవి ఏరియాలో కాటన్ ఎక్స్చేంజి జంక్షన్ లో ఒక బ్లాక్ బోర్డు ఉంటుంది .. రెగ్యులర్ గా ఆ బోర్డు మీద మెస్సేజిలు అప్డేట్ చేస్తూ ఉండేవారు ..హిందూ రాష్ట్ర ఏర్పాటు, గోవుల పవిత్రత హిందువులను చుట్టుముట్టే బెదిరింపుల గురించి , ప్రతిపక్ష పార్టీ ముస్లింలను బుజ్జగించడం గురించి , జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసి యూనిఫామ్ సివిల్ కోడ్ సంబంధించిన విషయాలు, అఖండ […]
దేశమే కాక, ప్రపంచమంతా ఉత్కంఠతో, భక్తి పారవశ్యంతో ఎదురు చూసిన ఆ మహోజ్వల క్షణం,ఆ పవిత్ర సమయం రానే వచ్చింది. చరిత్రాత్మక దినం ఇది. 500 ఏళ్ళ నిరీక్షణ అనంతరం, 2024 జనవరి 22న రాముడు తిరిగి తన ఇంట్లో అడుగు పెట్టాడు. బాల రూపంలో రామ్ లల్లా గా ముద్దులు మూటగట్టే నీల మేఘ శ్యాముడు ధనుర్ధారియై బుడి బుడి అడుగులతో వచ్చి సరయూ నది ఒడ్డున ప్రజలు నిర్మించుకున్న తన ఆలయంలోకి వచ్చి కొలువు […]
శతాబ్దాలుగా హిందువులు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. రామ మందిరాన్ని కూలగొట్టి బాబ్రీ మసీదుని నిర్మించారని చరిత్ర చెపుతోంది. ఆ మసీదును ఎన్నో చర్చలు, వాదోపవాదాలు, బుజ్జగింపుల తర్వాత, సహనం కోల్పోయిన కరసేవకులు 1992 డిసెంబర్ 6 న నేల మట్టం చేశారు. ఆ తర్వాత అనేక పరిణామాలు, కోర్టులు, వాదనల తర్వాత అయోధ్య రామాలయం త్వర త్వరగా పూర్తయింది. జనవరి 22న బాల రాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ట జరగనున్న నేపథ్యంలో బాల రాముడి […]