నిన్న రాత్రి విజయవాడ సింగ్ నగర్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై జరిగిన దాడి కేవలం టీడీపీ పార్టీకి చెందిన ఎవరో ఆకతాయి చేసిన చిల్లర దాడిగా పరిగణించటానికి వీళ్ళేనిది. ఇది ఖచ్చితంగా భౌతికంగా అంతమొందించే కుట్రే. శరీరంలో సున్నితమైన భాగాల్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేసి అంతమొందించే నేరస్తులకు బెజవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొదవ లేదు . అలాంటి నేరస్తులు లక్ష్యం చేసుకొన్న వ్యక్తుల దినచర్య, కదలికలు గమనించి, నేరుగా దాడి చేయకుండా, సీసీ […]
– అంతకుముందు సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి బుధవారం అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం వార్షిక బడ్జెట్ రూ.2.86 లక్షల కోట్లు. అందులో రెవెన్యూ వ్యయం రూ.2.30 లక్షల కోట్లుగా చూపించారు. మూల ధన వ్యయం విషయానికొస్తే రూ.30,530 కోట్లుగా ఉంది. ద్రవ్య లోటు రూ.24,758 కోట్లు, జీఎస్డీపీలో రెవెన్యూ లోటు రూ.1.56 శాతం, జీఎస్డీపీలో ద్రవ్య లోటు 3.51 శాతంగా బుగ్గన వెల్లడించారు. ఉదయం […]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన నాటి నుంచి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ తీరు దారుణంగా ఉంది. చర్చలు సజావుగా జరగకుండా అడ్డుకున్న చరిత్ర దానిది. ప్రజలకు లబ్ధి చేకూర్చే విషయాలను పక్కదారి పట్టించేందుకు ఆ పార్టీ సభ్యులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. సోమవారం శాసనసభ బడ్జెట్ సమావేశాలు మొదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గవర్నర్ ప్రసంగానికి టీడీపీ సభ్యులు పదేపదే అడ్డు తగిలారు. సీనియర్లనే జ్ఞానం లేకుండా బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు […]
ఐదోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి బుగ్గన.. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో, ఈ సారి జరగబోయేవి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వాన ఏర్పడ్డ వైసీపీ ప్రభుత్వం యొక్క మొదటి టర్మ్ లోని చివరి అసెంబ్లీ సమావేశాలు.. ఫిబ్రవరి ఒకటిన కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టగా, నేటి నుండి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రాల వాటాపై స్పష్టత రాకపోవడంతో రాష్ట్రం కూడా ఓటాన్ అకౌంట్ ద్వారా […]
AP Assembly: రాష్ట్రంలో జరగబోవు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికెషన్ అతి త్వరలో రానుంది. ఈలోపుగానే రాష్ట్ర అసెంబ్లీ (AP Assembly) సమావేశాలు కూడా జరగనున్నాయి. ఈసారి సమావేశాలు మూడు నుంచి అయిదు రోజుల పాటు జరగనున్నట్లు సమాచారం. 2024-25 సంవత్సరానికి గాను మొదటి మూడునెలల బడ్జెట్ ఆమోదం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈమేరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి అయిదు నుంచి ఓటాన్ బడ్జెట్ సమావేశాలను అయిదురోజుల పాటు నిర్వహించి సంక్షేమ పధకాలకు అధిక ప్రాధాన్యత […]