ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉనికి నిలబెట్టుకోవడం కోసం పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిలను కాంగ్రెస్ అధినాయకత్వం ఎంపిక చేయనుందని రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తూ ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేసారు. నిన్న మణిపూర్ లో భారత్ జోడో న్యాయ్ యాత్రను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ షర్మిల కూడా హాజరయ్యారు. […]
కుటుంబాలను చీల్చే రాజకీయ కుట్రల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కాకినాడ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్న మాటలు అక్షరాలా మరోసారి నిజమయ్యాయి. తన కుమారుడి వివాహానికి ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు తాడేపల్లికి వెళ్లిన షర్మిలను కలిసేందుకు సీఎం జగన్ విముఖత చూపించారని ఆంధ్రజ్యోతి పత్రికలో రాధాకృష్ణ మొదటి పేజీ ప్రధాన వార్తగా వేయడం చూసి ప్రజలంతా అవాక్కవుతున్నారు. కాకినాడ సభలో కుటుంబాలను చీల్చే రాజకీయ కుట్రల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాబోయే రోజుల్లో […]
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అగ్రనాయకత్వం నుండి పిలుపు రావడంతో ఢిల్లీ వెళ్లిన షర్మిలను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ సమక్షంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమెకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని ముందునుండి ఊహాగానాలున్నాయి. ఆ ఊహాగానాలను నిజం చేస్తూ ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడంతో తన వైయస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినట్లయింది. వైయస్ […]