రాష్ట్రం అభివృద్ధి చెందుతోంటే పచ్చ మంద చూడలేకపోతోంది. ప్రజల్ని చూడకుండా చేసేందుకు ఆట్.. మా చంద్రబాబు నాయుడు ఏమైపోవాలని ఆందోళన చెందుతూ దుష్ప్రచారానికి దిగింది. పరిశ్రమల విషయంలో ఎల్లో గ్యాంగ్ చెబుతున్న అబద్ధాలు అంతే లేకుండా ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక స్వయానా తన చేతుల మీదుగా పరిశ్రమలు ప్రారంభించారు. కొన్నింటికి భూమి పూజ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కొన్ని పనులు పూర్తయి ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధమయ్యాయి. టెక్స్టైక్స్ రంగంలో రూ.368 […]
‘జగన్ హయాంలో ఏపీ నాశనమైపోయింది. ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. ధ్వంసమైపోయిన రాష్ట్రాన్ని నేను మాత్రమే బాగు చేయగలను’ ఎన్నికల సభల్లో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలివి. ఎల్లో గ్యాంగ్ దీనిని పనిగట్టుకుని ప్రచారం చేస్తోంది. కానీ వాస్తవాలు వేరు. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. కొత్త వాటికి భూమి పూజ జరిగింది. పెట్టుబడుల విషయంలో జగన్మోహన్రెడ్డి ఏనాడూ చంద్రబాబులా అబద్ధాలు చెప్పలేదు. పచ్చ గ్యాంగ్ కళ్లు తెరిచి చూస్తే […]
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి వల్ల ఆరోగ్యకర రాజకీయాలు ఏనాడో పోయాయి. టీడీపీలో హుందానం కరువైంది. పైశాచికానందం పొందడం అధికమైంది. బాబుతో సావాసం చేసేవారు అలాగే తయారయ్యారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని శాశ్వతంగా లేకుండా చేసేందుకు నారా వారు రెండోసారి ప్రయత్నించారు. అయితే ప్రజల ఆశీస్సులతో ఆయన మరోసారి బయటపడ్డారు. కుట్ర చేసింది టీడీపీ, జనసేన కాబట్టే బాధితుడి పట్ల మానత్వం చూపకుండా చుకలనగా మాట్లాడుతున్నాయి. దేశంలో పేరొందిన నేతలు మాత్రం జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. దాడిని […]