విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వారి నిర్ణయం చెప్పాలి’ అని మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అందరూ చూపు విశాఖపై ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గాగా చేస్తామని గతంలోనే ప్రకటించింది. ఆచరణకు మరికాస్త సమయం పట్టేలా ఉంది. ఈ విషయమై మంత్రి మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విశాఖ అభివృద్ధికి కట్టుబడి ఉంది. ప్రతిపక్షాలు కోర్టుకు […]
ఇప్పటికే చప్పగా సాగుతున్న ప్రతిపక్ష కూటమి ప్రచారంలో మరో గుదిబండ పడింది. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ పై సీఎం జగన్ అప్పట్లో రాసిన లేఖ గురించి హై కోర్ట్ స్పందనే దానికి కారణం.. వివరాల్లోకి వెళితే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియచేయాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముఖ్యమంత్రి లేఖ రాస్తే ఇప్పటివరకు స్పందించకపోవడం ఏమిటని సూటిగా […]
అధికారం లోకి వస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కొంటామనీ, వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ జరిగితే దాని పేర ఉన్న భూముల్ని జగన్ కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నాడని లోకేష్ విమర్శించాడు… అయితే…. ఒక ప్రభుత్వ రంగ సంస్థని ప్రైవేటీకరణ చేసేది ఆ సంస్థ నష్టాల్లో నడుస్తుంది అని, ఒకవేళ దానిని కొనడానికి ఎవరైనా ముందుకు వచ్చి కొనేస్తే, ఆ సంస్థకి చెందిన ఆస్తులు, అప్పులూ అన్నీ వాళ్ళకే చెందుతాయి… ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసినా, […]