గత కొంతకాలంగా అనేక సభల్లో ఒకదానికొక దానికి ఒకటి పొంతన లేకుండా మాట్లాడుతున్న చంద్రబాబు జ్ఞాపకశక్తి ఈరోజు వ్యక్తులని కూడా గుర్తుపట్టలేని స్థితికి చేరింది. ఒక దశలో ఆయన మాటలు పరిధి దాటుతున్నాయి.
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల అధినేతలు ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా బిజెపి తరఫున పోటీ చేస్తున్న పార్లమెంట్ అభ్యర్థులకు మద్దతుగా నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ రాజమండ్రి, అనకాపల్లి పార్లమెంట్లో పరిధిలో పర్యటన చేయనున్నారు. రాజమండ్రిలో ప్రధాని మోడీ సభకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి ఆహ్వానం లేనట్లు సమాచారం. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు రానున్న నరేంద్ర మోడీ ఈరోజు రాజమండ్రి […]
‘చంద్రబాబు నాయుడి రోడ్షోకు తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు తక్కువగా వచ్చి, జనసేన వాళ్లు ఎక్కువగా వస్తే మన పరువు పోతుంది. మీ పుణ్యముంటుంది. మా కోసం వచ్చి బాబు స్పీచ్ వరకు ఉండండి. ఆ తర్వాత మీ ఇష్టం. యువతను పంపండి. డబ్బులిస్తాం’ అంటూ టీడీపీ నెల్లూరు సిటీ, రూరల్ అభ్యర్థులు పొంగూరు నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కేడర్ను అడుక్కుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నెల్లూరుకు […]