రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ మహిళ అనుమానస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే సాయి కుమారి అనే మహిళ ఈనాడు కార్యాలయం నాలుగవ అంతస్తులోని కాల్సెంటర్లో పనిచేస్తుంది. కాగా ఆమె రామోజీ ఫిల్మ్ సిటీలోని ఈనాడు కార్యాలయం నాలుగవ అంతస్తు నుంచి కింద పడి మృతి చెందింది. ఈ దుర్ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఆమె కావాలని ఆత్మహత్య చేసుకుందా అనే అనుమానాలు పలువురిలో తలెత్తుతున్నాయి. యాజమాన్యం వేధింపులు, పని ఒత్తిడి కారణంగానే ఆమె […]
సినీ దర్శకుడు మహి వి రాఘవ రాయలసీమలో సినీ స్టూడియో కట్టుకోవడానికి రెండెకరాల భూమి కేటాయించామని ఏపీ ప్రభుత్వాన్ని కోరడం దరిమిలా ప్రభుత్వం హార్స్ లీ హిల్స్ లో రెండెకరాలు కేటాయించడం జరిగాయి. అయితే స్టూడియోలు కట్టుకోవడానికి స్థలాలు ఇవ్వడం ఇవాళ జగన్ మోహన్ రెడ్డి కొత్తగా ప్రారంభించిన సాంప్రదాయంలా, మునుపెన్నడూ లేనట్లుగా ఈ అంశం పై రాద్దాంతం చేసాయి టీడీపీ, దాని అనుకూల మీడియా. నిజానికి టీడీపీ హయాంలో సినీ, మీడియా వారికి కేటాయించినన్ని భూములు […]
ఊర్లో ఎక్కడ ఏం జరిగినా.. బెడ్రూంలోకి కూడా దూరిపోయి న్యూస్ అందించడానికి వెనుకాడని పత్రికను నడిపే ఆ అధినేత మాత్రం తన సంస్థలో జరిగిన అతి ఘోర ప్రమాదాన్ని బయటకు రానీయకుండా చేసిన వైనమిది. ఇందులో నష్ట పడ్డవారు ఇంటర్నేషనల్ కంపెనీకి చెందిన వారు కాబట్టి ఈ మాత్రం వివరాలైనా బయటకొస్తున్నాయి కానీ, అదే సామాన్య మనుషులనైతే తమ డబ్బు బలంతో, రాజకీయ అండతో నోరు నొక్కేసేవారే! ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన కంపెనీ విస్టెక్స్ తన […]