వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈరోజు ముగియనుంది. బస్సు యాత్ర చివర రోజైన ఈరోజు శ్రీకాకుళం జిల్లా అక్కవరం బహిరంగ సభతో ఈ యాత్రకు ముగింపు పలకనున్నారు. బహిరంగ సభ తర్వాత అక్కవరం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి విశాఖ చేరుకొని అక్కడి నుంచి విమానంలో గన్నవరం చేరుకుంటారు. గన్నవరం నుంచి రోడ్డు మార్గాన తాడేపల్లిలోని ముఖ్యమంత్రి తన నివాసానికి చేరుకుంటారు. మార్చి 27న […]
‘ఓ లంచాల బాబు.. ఓ జన్మభూమి కమిటీల బాబు.. నీ పాలనలో ఏముందయ్యా గర్వకారణం చెప్పవయ్యా చంద్రబాబూ.. చెప్పవయ్యా.. ఏనాడైనా ప్రజలకు మంచి చేశావా?’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా అనకాపల్లి జిల్లా చింతపాళెంలో జరిగిన భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. రాష్ట్ర చరిత్రను నిర్ణయించే ఎన్నికలుగా ఇవి ఎప్పటికీ గుర్తుండి పోతాయి. ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కావు. వచ్చే 5 ఏళ్లు […]
సీఎం జగన్ పై నిన్న రాత్రి విజయవాడ సింగ్ నగర్ లో జరిగిన దాడి కుట్ర కోణం ఏమిటి? ఏ ఆయుధాన్ని వాడుంటారు? ఎక్కడ నుండి ఆపరేట్ చేసి ఉంటారు? వారి వెనుక ఎవరున్నారు అనే పలు సందేహాలు వ్యక్తం అవ్వక మానవు. రాత్రి 8.10 గంటలకు సీఎం వైఎస్ జగన్ విజయవాడ సింగ్ నగర్ డాబా కొట్ల సెంటర్ వద్ద ప్రజలకు అభివాదం చేస్తూ బస్సు పైభాగం లో నిల్చుని ఉండగా అకస్మాత్తుగా బలంగా ఏదో […]