పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో జరిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలో పలువురు పార్టీలో చేరారు. గుంటూరు జనసేన అధ్యక్షుడు నేరెళ్ల సురేష్, మార్వాడీ కమ్యూనిటీ ప్రెసిడెంట్ తివారి, జనసేన పార్టీ క్రియాశిల నాయకులు ఆరికట్ల శ్రీనివాసరావు, కమతం వెంకట్రావు, పెద్ద ఎత్తున వారి అనుచరులు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ జగన్ను […]
నేడు ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రథమ పేజీలో ఫుల్ పేజ్ యాడ్ ఒకటి వచ్చింది. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గురించిన యాడ్ అది. ప్రతీ పత్రికలో యాడ్స్ రావడం సహజమే కానీ ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన యాడ్ లో ఓ విశేషం దాగుంది. గతంలో అనగా ఫిభ్రవరి 1 వ తేదీన పెమ్మసాని చంద్రశేఖర్ పై వ్యతిరేక వార్తను ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించింది. ‘ఎవరీ పెమ్మసాని’ అంటూ సాగిన ఆ కథనంలో పెమ్మసానిపై […]
అధికారం కోసం అమలు చేసే ఉద్దేశ్యం లేని హామీలను గుప్పించే చంద్రబాబు చేతిలో గుంటూరు జిల్లా దగాకు గురైంది. అధికారంలోకి రాక ముందు చంద్రబాబు గుంటూరు జిల్లాకు ఇచ్చిన హామీలను అధికారం దక్కాక వాటిని అమలుచేసిన తీరును ఓసారి పరిశీలిస్తే గుంటూరు జిల్లాకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదనే విషయం బోధపడుతుంది. ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలుపరచక పోవడం చంద్రబాబు గొప్పతనంగా చెప్పొచ్చు. గుంటూరు జిల్లా బాబు చేతిలో ఎలా మోసపోయిందో, గుంటూరు జిల్లాకు […]