2024 సార్వత్రిక ఎన్నికలకి సంబంధించి కూటమి నేతల మేనిఫెస్టో విడుదల తర్వాత సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. కూటమి మేనిఫెస్టోకి బీజేపీ అండ లేకపోవడం ఏంటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ మేనిఫెస్టోలో బీజేపీ భాగస్వామ్యం ఎందుకు లేదో ప్రజలకి వివరించాలని వెల్లడించారు. కూటమినేతల చెబుతున్నట్లు బీజేపీ జాతీయస్థాయిలో మేనిఫెస్టో ప్రకటించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ కి స్పష్టమైన హామీ ఎందుకు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. బీజేపీ పలు […]
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయవాడలోని బాలోత్సవ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలును వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏ రకంగా ఆ పథకాలను మరల తీసుకొస్తుందంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిన్నమొన్నటి వరకు పెన్షన్లు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే జనం సోమరులైపోతారు, జాతీయసంపద ఆవిరైపోతోందన్న టీడీపీ వాళ్లు ఇప్పుడు సూపర్ సిక్స్ పేరుతో అంతకంటే ఎక్కువ హామీలు ప్రకటించడం మోసం […]
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నీతి, నిజాయితీ లేని వ్యక్తి అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముస్లిం, మైనార్టీల ఉనికిని దెబ్బ కొట్టి వారి భవిష్యత్ను అంధకారం చేసే సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం) రూల్స్ నోటిఫై చేసి ప్రమాదంలోకి నెట్టిన బీజేపీ కుతంత్రాలపై రాష్ట్రంలో టీడీపీ, జనసేన పార్టీలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలకు ఆత్మగౌవరం లేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాష్ట్రాన్ని […]