2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీకి సంబంధించి నామినేషన్ ను రేపు దాఖలు చేయనున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈరోజుతో ముగియనుంది. చివరి మేమంతా సిద్ధం సభ ముగిసిన తర్వాత టెక్కలి నుంచి హెలికాప్టర్లో విశాఖపట్నం చేరుకొని అక్కడి నుంచి గన్నవరంకి విమానంలో వస్తారు. ఈరోజు సాయంత్రం తాడేపల్లి ముఖ్యమంత్రి నివాసంలో బస చేసి రేపు ఉదయం 8.15 నిమిషాలకు గన్నవరం నుంచి కడప చేరుకుంటారు. కడప నుంచి […]
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలకు తన నామినేషన్ ను ఈ నెల 22న పులివెందులలో తన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో కలిసి దాఖాలు చెయ్యనున్నారు. దీని కోసం ముందు రోజు పులివెందులకు చేరుకుని ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ లో నివాళులు అర్పించనున్నారు. తరువాత తన పులివెందుల క్యాంప్ అఫీస్ లో పులివెందుల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశంలో పాల్గొంటారు. . దానిలో ఈసారి ఎలక్షన్ లో ఎలా ప్రచారం చెయ్యాలో వాటి ప్రణాళికలను […]
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ ఈనెల 22న పులివెందులలో నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. 18న నోటిఫికేషన్ రానుంది. దీంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 21న సొంత నియోజకవర్గానికి చేరుకుని, రెండు రోజులు అక్కడే ఉండి పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నట్లు సమాచారం. పులివెందుల నియోజకవర్గంలో తన తరపున సతీమణి భారతికి ప్రచార బాధ్యతలు అప్పగించి, జగన్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర కొనసాగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ […]