మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయవాడ చేరుకున్న సీఎం జగన్ పై దాడి జరిగింది. విజయవాడలోని సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని సింగ్ నగర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. దాడి కారణంగా సీఎం జగన్ ఎడమ కంటి పై భాగంపై గాయమైంది. ప్రథమ చికిత్స అనంతరం యాత్రను సీఎం జగన్ కొనసాగించారు. కాగా శనివారం రాత్రి బస్సు యాత్ర ముగిసిన అనంతరం వైద్యులు సూచనల మేరకు సీఎం జగన్ […]
ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ మేమంతా సిద్ధం అనే పేరుతో తలపెట్టిన బస్సు యాత్ర నేడు ఆళ్లగడ్డ నైట్ హాల్ట్ నుంచి ప్రారంభమైంది. నేడు ఉదయాన్నే నైట్హాల్ట్ పాయింట్ వద్ద ముఖ్యమంత్రి శ్ వైయస్.జగన్ను కలిసిన ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు ఆయనకి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఆ తరువాత ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ సమక్షంలో వైఎస్సార్ జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్ర నాధ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ […]
లోకేశ్ మరోసారి మడత పెట్టేయటం ఖాయం.. Mangalagiri : మంగళగిరి నియోజకవర్గం.. తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు లోకేశ్ 2019లో (Mangalagiri) ఇక్కడ పోటీ చేసి ఓడిపోయాడు. 2024లోనూ బరిలో నిలిచేందుకు తహతహలాడుతుడు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండుసార్లు ఆళ్ల రామకృష్ణారెడ్డికి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేని చేశారు. ఈసారి బీసీ అయిన గంచి చిరంజీవికి సీటు కేటాయించారు. దీంతో సిటింగ్ ఎమ్మెల్యే అలకబూని కాంగ్రెస్ గూటికి వెళ్లారు. ఇక్కడ వైఎస్సార్సీపీ పనైపోయిందని భావించిన టీడీపీ […]