తమ వాడు అధికారం లో లేకపోతే ఎంత మంచి జరిగినా అది మంచే కాదు, మనోడు ఎంత బ్రష్టు పట్టించినా అది మాత్రం అద్భుతం అంటూ డప్పు కొట్టే రామోజీ ఈసారి వైద్య రంగం మీద పడ్డాడు. తెలంగాణ లో ఆస్పత్రుల భేష్, ఏపీ లో తుస్ అంటూ ఓ దిక్కుమాలిన కథనానికి తెర తీశాడు.. కేసీఆర్ అధికారంలో ఉన్నని రోజులు ఎక్కడ తన అక్రమ ఆస్తుల మీద, భూకబ్జాల మీద కన్నెర్రజేస్తాడో అని రోజు కేసీఆర్ […]
ప్రజారోగ్యానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేసిన విషయం తెలిసిందే. ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్, కంటి వెలుగు తదితర కార్యక్రమాలు ప్రవేశపెట్టి పేదలకు వైద్యం చేయిస్తున్నారు. జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ప్రధానాస్పత్రుల్లో రూ.కోట్లతో సౌకర్యాలు కల్పిస్తున్నారు. అందులో భాగంగా అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు కార్పొరేట్ ఆస్పత్రుల కంటే ధీటైన వైద్యసేవలు ఉచితంగా అందించేలా ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా నియోనేటల్ ఇంటెన్సీవ్ కేర్ యూనిట్లు (ఎన్ఐసీయూ) మంజూరు చేశారు. గతంలో ఉన్న ఎన్ఐసీయూకు అదనంగా మరొకటి […]
ఆంధ్రప్రదేశ్లో వైద్య సేవలు అద్భుతంగా ఉన్నాయని ఢిల్లీ కేంద్ర వైద్య సేవల క్వాలిటీ అభివృద్ధి పరిశీలన బృందం అభిప్రాయపడింది. ఇక్కడి వైఎస్సార్ హెల్త్ క్లినిక్లు అత్యవసర సేవలు అందించడంలో బాగా పనిచేస్తున్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ఉన్నాయని కితాబిచ్చింది. బృందంలో సభ్యులుగా ఉన్న డాక్టర్లు రోనఖ్శర్మ, పవేన్ థాన్ చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలంలోని పరికిదొనలో శుక్రవారం పర్యటించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన హెల్త్ క్లినిక్ను పరిశీలించారు. స్థానిక అధికారుల నుంచి పూర్తి వివరాలు […]