2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనడానికి టిడిపి, జనసేన బిజెపిలతో కూటమిగా ఏర్పడింది. కూటమిగా ఏర్పడడంతో అన్ని పార్టీలకు ఎక్కువ స్థానాలలో పోటీ చేసే అవకాశం దక్కదు. పొత్తులో భాగంగా జనసేన 175 స్థానాలు గాను 21 స్థానాలలో పోటీ చేస్తూ ఉంది. 21 స్థానాలలో కూడా టిడిపిలో సీట్లు రాని వారిని 12 మందిని ఆ పార్టీలో జాయిన్ చేసుకొని జనసేన తరఫున టికెట్లు కేటాయించడంతో జనసేనలో ఎంతో కీలకంగా పనిచేస్తున్న […]
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా జనసేన,టీడీపీ, బీజేపీ కూటమి నుండి ఎప్పుడు ఎవరు జారుకుంటారో ఎవరికీ అంతుచిక్కకడం లేదు. ముఖ్యంగా జనసేన పార్టీలో అసంతృప్తులు ఎక్కువగా ఉంటున్నాయి. పార్టీ కోసం సర్వస్వం ధార బోస్తామని, ప్రాణాలు ఇస్తామని చెప్పిన నేతలు కూడా పార్టీలో జరుగుతున్న పరాభవాల కారణంగా పార్టీని వరుసగా వీడుతున్నారు. తాజాగా అమలాపురం జనసేన ఇన్చార్జ్ శెట్టిబత్తుల రాజబాబు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించి జనసేన పార్టీకి షాక్ ఇచ్చారు. వివరాల్లోకి […]
అమలాపురం జిల్లాకు అంబేద్కర్ పేరుని జోడిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమలాపురంలో అల్లర్లు జరిగిన విషయం విదితమే. ప్రభుత్వం ప్రతిపాదించిన పేరుకు అభ్యంతరాలు ఉంటే ముప్పై రోజుల్లో తెలుపమనగా, అమలాపురం కేంద్రంగా తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. ఈ అల్లర్లలో 312 మందిపై కేసులు నమోదయ్యాయి. కొందరు బెయిల్పై ఉండగా, మరికొందరు ఇప్పటికీ పరారీలో ఉన్నారు. 2022 మే 12 న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ పధకం ప్రకారం ఘర్షణలు చెలరేగాయి. సాక్షాత్తూ కలెక్టరేట్పై దాడులకు తెగబడి […]