ప్రస్థుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రజల మెచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలన నడుస్తుంది.. పుట్టిన పసిబిడ్డ నుండి వయసైపోయిన పండు ముసలివారి వరకు వైఎస్ జగన్ ప్రభుత్వం భద్రంగా చూసుకుంటుంది. విద్య వైద్యం ఆరోగ్యం అంటూ పేద మధ్యతరగతి ప్రజల ప్రతి అవసరాలను తీరుస్తూ ప్రజలకు తోడుగా నిలుస్తుంది. అయితే వైఎస్సార్సీపీ సంక్షేమ పథకాలన్నింటిలో వైఎస్సార్ పిన్షన్ కానుక పథకం ప్రముఖుల ప్రశంసలు సైతం అందుకుంది. మునుపెన్నడూ లేనివిధంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం అమలు చేసే విధానం అనేక […]
జగన్ సర్కారు ప్రతినెలా ఇచ్చే సామాజిక పింఛను మొత్తాన్ని జనవరి నుండి రూ.2,750 నుంచి రూ.3,000కు పెంచనుంది. దీంతో పింఛన్ అందుకుంటున్న అవ్వాతాతలు, వితంతు, ఒంటరి మహిళ, వివిధ రకాల చేతి వృత్తిదారులకు మరింత ఆర్ధిక చేయూత లభించనుంది. కాగా ముఖ్యమంత్రి జగన్ జనవరి నుండి రూ.3,000 మొత్తాన్ని అందించనున్నట్లు నెలన్నర క్రితమే ప్రకటించారు. కాగా పెంపు తర్వాత పింఛన్ల వ్యయం రూ.2 వేల కోట్లకు పెరగడం గమనార్హం. అర్హులైన ప్రతీ ఒక్కరికీ పింఛన్ అందాలని ముఖ్యమంత్రి […]