ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది. అభ్యర్థుల మార్పు విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి క్లారిటీతో ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో కొత్తవారు రాగా, పలువురు ఎమ్మెల్యేలకు స్థాన చలనం కలిగింది. విజయమే లక్ష్యంగా ఆయన ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా సీఎం రెండు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించారని కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పర్చూరుకు ఎడం బాలాజీ, కందుకూరుకు శ్రీమతి కటారి అరవిందా యాదవ్ నియమితులయ్యారు. పొత్తులు కుదరక, టికెట్లు […]
ఎట్టకేలకు పర్చూరు వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జి అభ్యర్థి మార్పు జరిగింది. ఏడాదిగా ఆ బాధ్యత వహించిన ఆమంచి కృష్ణమోహన్ స్థానంలో యడం బాలాజీ కి ఇన్ఛార్జిగా అవకాశం లభించింది. వైయస్ జగన్ మొదట ఆమంచిని అక్కడ ఇన్ఛార్జిగా నియమించగా… అక్కడి స్థానిక ప్రజా ప్రతినిధులకు ఆమంచికి పొసగలేదు. అక్కడ గ్రూపుల పోరు ఎక్కువవకముందే చాకచక్యంగా జగన్ ప్రజాదరణ ఉన్న యడం బాలాజీకి ఈసారి ఆ అవకాశం కల్పించారు. మొదటి నుంచీ రానున్న ఎన్నికల్లో చీరాల నుంచి పోటీ […]