వై నాట్ 175 అనే సీఎం వైయస్ జగన్ నినాదాన్ని అమలు చేసి చూపించే శక్తి ఈ రాష్ట్రంలోని మహిళలకు సాధ్యమని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి శ్రీమతి వాసిరెడ్డి పద్మ ముఖ్య అతిథిగా పాల్గొన్న పద్మ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కుటుంబంలో తండ్రి, బిడ్డలు మహిళలకు ఇవ్వని గుర్తింపు సమానత్వం సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చారని, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా […]
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు రాజీనామా లేఖను పంపించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మహిళల సాధికారత కోసమే పనిచేస్తుందని వ్యాఖ్యానించిన వాసిరెడ్డి పద్మ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో పార్టీ కోసం పనిచేస్తానని మహిళల సాధికారత కోసం జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్తానని వాసిరెడ్డి పద్మ ప్రకటించారు. తనను పోటీ చేయమని పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తానని వెల్లడించిన […]