ఎన్డీఏలో చేరేశాం.. విజయం మనదేనంటూ చంద్రబాబు నాయుడు విర్రవీగాడు. కానీ జరుగుతోంది వేరు. ఇక్కడ సమీప బంధువైన పురందేశ్వరి, ఇతర టీడీపీ అనుకూల బీజేపీ నాయకులు పిలవగానే స్పందిస్తున్నారు కానీ హస్తిన పెద్దల నుంచి బాబుకు ఇంత వరకు ఆశీస్సులు లభించలేదు. మార్చి 17వ తేదీన చిలకలూరుపేట సమీపంలో టీడీపీ ప్రజాగళం సభ నిర్వహించింది. దీనికి ప్రధాని నరేంద్రమోదీ, చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పురందేశ్వరి హాజరయ్యారు. అయితే సభ నిర్వహించడంలో తెలుగుదేశం విఫలమైంది. వేల […]
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టిడిపి బిజెపి జనసేన పార్టీలు మూడు ఏకమై కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న సంగతి తెలిసిందే… అయితే ఈ మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరిన తర్వాత ఆయా పార్టీల నాయకులు నేతలు కార్యకర్తలు మధ్య సఖ్యత కుదర్చడం కోసం, ఎలాంటి మనస్పర్థలు లేకుండా పొత్తు ముందుకు సాగేలా వారి మధ్య స్నేహభావాన్ని పెంపొందించడం కోసం మూడు ప్రధాన పార్టీల నాయకులు ఆత్మీయ సమావేశాలను, కార్యకర్తల మీటింగులను ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. ఆ […]