పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి (వీపీఆర్), ప్రశాంతిరెడ్డి దంపతులు డబ్బు గర్వంతో విర్రవీగుతున్నారని నెల్లూరు జిల్లాలో ప్రచారం జోరుగా సాగుతోంది. కుటుంబానికి ఒక టికెట్ అని చెప్పిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వీరి విషయంలో మాత్రం మాట తప్పారు. ఎన్నికల ఖర్చులకు వందల కోట్ల రూపాయలు ఇవ్వడంతో వీపీఆర్కు నెల్లూరు ఎంపీ, ప్రశాంతిరెడ్డికి కోవూరు అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. వేమిరెడ్డి తెలుగుదేశంలో చేరిన నాటి నుంచి డబ్బుతోనే రాజకీయాలు చేస్తున్నారు. తనకంటూ ప్రత్యేకంగా వర్గం ఏర్పాటు చేసుకునేందుకు […]
నెల్లూరు జిల్లాలో టీడీపీ నాయకురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆడియో సంచలనంగా మారింది. పలువురు టీడీపీ నేతలు ఓడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ నేతలను ప్రలోభాలకు గురిచేశారు. తెలుగు దేశం పార్టీలో చేరితో మూడు కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. ఇటీవల వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇటీవల కొవ్వూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సోదరుడు రాజేంద్రనాథ్ రెడ్డికి కాల్ చేశారు. ఆ కాల్లో ఆమె టీడీపీ నాయకులను కించపరుస్తూ మాట్లాడారు. […]