గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని మాటలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. గుంటూరు ఎంపీ పరిధిలో దగ్గర దగ్గరగా మూడు లక్షల కాపు సామజిక వర్గానికి చెందిన ఓటర్లు వున్న వారికి ఒక అసెంబ్లీ సీటు లేదా ఎంపీగా టీడీపీ అవకాశం ఇవ్వలేదు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు తన సొంత సామాజిక వర్గానికి మూడు ఎమ్మెల్యే స్థానాలు అలాగే ఎంపీ స్థానం కేటాయించారు. దీనితో ఇప్పటికే కాపు సామజిక వర్గాలు […]
నేడు ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రథమ పేజీలో ఫుల్ పేజ్ యాడ్ ఒకటి వచ్చింది. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గురించిన యాడ్ అది. ప్రతీ పత్రికలో యాడ్స్ రావడం సహజమే కానీ ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన యాడ్ లో ఓ విశేషం దాగుంది. గతంలో అనగా ఫిభ్రవరి 1 వ తేదీన పెమ్మసాని చంద్రశేఖర్ పై వ్యతిరేక వార్తను ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించింది. ‘ఎవరీ పెమ్మసాని’ అంటూ సాగిన ఆ కథనంలో పెమ్మసానిపై […]