టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నివాసంలో కూటమి నేతలు సమావేశమయ్యారు, టీడీపీ తరుపున చంద్రబాబు నాయుడు, జన సేన తరుపున అధినేత పవన్ కళ్యాణ్, బిజెపి తరుపున సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, పార్టీ జాతీయ నేతలు అరుణ్ సింగ్ , శ్రీ సిద్ధార్థ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. వీరి సమావేశం కు ముఖ్య కారణం అనపర్తి, ఉండి, నర్సాపురం, అరకు అసెంబ్లీ నియోజకవర్గలతో పాటు నర్సాపురం ఎంపీ సీట్ల కేటాయింపుల విషయంలో జరుగుతున్న వ్యవహారాలపై […]
పొత్తు విషయంలో భారతీయ జనతా పార్టీ నుంచి ఇంకా క్లారిటీ లేదు. ప్రకటించిన సీట్లపై ఆగ్రహ జ్వాలలు చల్లారలేదు. రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలోనూ తెలుగుదేశం – జనసేన నేతలు, కార్యకర్తల మధ్య సఖ్యత లేదు. ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏదో ఒకటి చేయకపోతే ప్రజలు పట్టించుకోరనే భయంతో కూటమి తొలి ఉమ్మడి సభను తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడు వద్ద బుధవారం నిర్వహిస్తున్నారు. దీనికి ఇరు పార్టీల పేరు కలిసొచ్చేలా తెలుగు జన జెండా అంటూ పేరు […]