ఏపీ ఎన్నికల్లో సీనియర్ నాయకుల వారుసులు పోటీలో నుంచొని తమ వారసత్వ పరీక్షను ఎదుర్కొంటున్నారు. వారిలో అందరికంటే ఎక్కువగా మచిలీపట్నంలో పేర్ని నాని కొడుకు పేర్ని కిట్టు మీద అందరి దృష్టి నిలిచింది. పేర్ని కిట్టు పేరు మచిలీపట్నం వైసీపీ ఎమ్మేల్యే అభ్యర్ధిగా ప్రకటించిన రోజు టీడీపీ వారు మాకు కిట్టు అసలు పోటీనే కాదు పిల్ల బచ్చా అంటూ చులకనగా తులనాడారు.ఇప్పుడు అదే పిల్ల బచ్చాను చూసి టీడీపీ నాయకులు, వారికి తోడుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి […]
మచిలీపట్నం లోక్ సభ స్థానం నుంచి జనసేన పార్టీ తరపున వల్లభనేని బాలశౌరిని అభ్యర్థిగా ఖరారు చేస్తూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. కాగా తెలుగుదేశం, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేనకు 21 శాసన సభ స్థానాలు, 2 లోక్ సభ స్థానాలు దక్కిన విషయం తెలిసిందే. జనసేనకి దక్కిన రెండు పార్లమెంట్ స్థానాలలో కాకినాడ ఎంపీగా టీ టైం ఉదయ్ పోటీ చేయనున్నారని పవన్ ఇప్పటికే ప్రకటించారు. కానీ రెండో స్థానమైన […]