జగన్ ఎన్నికల ప్రచారల సరళి చూస్తే గతంలో ఏ రాజకీయ పార్టీకి రానటువంటి మద్దతు వైసీపీకి ప్రజల్లో ఉనట్టు స్పష్టమౌతుంది. మేమంతా సిద్దం అంటూ జగన్ చేస్తున్న ప్రచార యాత్రకి ప్రజల నుండి పెద్ద ఎత్తున మద్దతు లబిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా జగన్ వెంట ప్రజలు ప్రభంజనంలా కదలి రావడం చూస్తున్న రాజకీయ పండితులు సైతం తమ సర్వీసులో ఈ స్థాయిలో జన ప్రవాహాన్ని వీధుల్లోకి రప్పించిన నాయకుడు మరొకరు లేరని తమ రాజకీయ అనుభవాన్ని నేరువేసుకుంటున్నారు. […]
ల్యాండ్ టైటలింగ్ చట్టం పై దుష్ప్రచారం కేసులో సిఐడి విచారణ కొనసాగుతోంది. చంద్రబాబు, లోకేష్లకు సీఐడీ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేశారు. ఏపీలో భూములు అన్నీ సీఎం జగన్ లాక్కుంటారని అసత్య ప్రచారాలు చేశారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు, లీగల్ సెల్ అధ్యక్షులు పూర్తి సాక్ష్యాధారాలతో ఈసీకి ఫిర్యాదు […]