ఎన్నికలు ప్రచారం మొదలైన తరువాత కొన్ని చోట్ల ప్రధాన పార్టీల అభ్యర్థులకు ప్రజల నుండి ఛీత్కారాలు మొదలైనాయి. శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రచారానికి సోమయాజులపల్లెకు వెళ్లిన సందర్భంలో మా ఊరికి ఏమి మేలు చేశావు, మా గ్రామ అభివృద్ధిని దేనికి అడ్డుకున్నావు అంటూ మహిళలు పెద్ద ఎత్తున ఎదురుతిరిగారు. దీనితో మీ అంతు చూస్తాను బిడ్డ , జాగ్రత్తగా ఉండండి మే 14 తరువాత మీ ఖాతా తెలుస్తా అంటూ మహిళల మీద […]
మనం తరచూ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కోసం చూస్తూ ఉంటాం, అలాంటి సన్నివేశం కర్నూల్ జిల్లాలో జరిగింది. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గానికి చెందిన ఒక విద్యార్థిని రెండు సంవత్సరాల క్రితం బాల్య వివాహాన్ని ఎదిరించి స్థానిక వైసీపీ నాయకుల సహకారంతో చదువుకొని , నిన్న విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో టాపర్ గా నిలిచి రాష్ట్రం దృష్టిని ఆకర్శించింది . ఆదోని నియోజకవర్గానికి చెందిన నిర్మల అనే విద్యార్థిని పదవ తరగతి పూర్తయిన తర్వాత ఉన్నత చదువులు […]