ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ గారు బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ 92 ఏళ్ల తరువాత చారిత్రాత్మకమైన కులగణన ప్రక్రియ చేపడితే వెనకబడిన వర్గాల వ్యతిరేకులుగా చలామిణి అవుతున్న కొందరు ఆ నిర్ణయాన్ని తప్పు పడుతూ విమర్శలు చేస్తున్నరని ఇది మంచి పద్దతి కాదని హెచ్చరించారు. ఏపీలో ఒక యజ్ఞంలాగా సాగుతున్న కులగణన ప్రక్రియను బీసీలందరూ కూడా ఒక గొప్ప అవకాశంగా భావించి బలహీన వర్గాల వ్యతిరేకుల మాటలకి మోసపోకుండా తమ కులాల యొక్క వివరాలను […]
నేటినుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన కార్యక్రమం ప్రారంభమైంది. బడుగు, బలహీన వర్గాలకు ఆర్థిక, రాజకీయ సాధికారత కల్పిస్తూ ముఖ్యమంత్రి జగన్ కులగణన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో సచివాలయాల ఉద్యోగులు, వలంటీర్లు ఈనెల 28వతేదీ వరకు అనగా పది రోజులు పాటు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి సంబంధించిన వివరాలను కులాల వారీగా సేకరించనున్నారు.బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ నాడే రాష్ట్రంలో […]