గుంటూరు ఎంపీ, అమరరాజా కంపెనీ అధినేత గల్లా జయదేవ్ తాత్కాలికంగా రాజకీయాలను వదిలేశారు. ఈ క్రమంలో ఆదివారం ఆయన అభిమానగణానికి విందు ఇచ్చారు. ఇందులో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ శ్రేణుల్ని అవాక్కయ్యేలా చేశాయి. రాజకీయంగా జయదేవ్ను మిస్ అవుతానన్నారు. ఆయన అమరావతి రైతుల తరఫున పోరాటం చేశారన్నారు. గల్లా సంస్థలను అధికార పార్టీ నేతలు ఇబ్బంది పెట్టడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. నిజం ఏంటంటే చంద్రబాబు […]
గల్లా జయదేవ్.. గుంటూరు ఎంపీ, అమరరాజా కంపెనీ అధినేత. చంద్రబాబు తన రాజకీయాల కోసం ఆ ఫ్యాక్టరీలను వాడుకోవడంతో మనస్తాపానికి గురైన గల్లా ఏకంగా రాజకీయాలకు గుడ్బై చెప్పేస్తున్నారు. జయదేవ్ తల్లి అరుణ ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు. ఆమె, కొడుకు తెలుగుదేశం పార్టీలో చేరారు. గల్లా 2014, 2019లో గుంటూరు ఎంపీగా గెలుపొందారు. తాజాగా ఆయన రాజకీయాలకు వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకుని తన పార్లమెంట్ పరిధిలో నాలుగు వేలమంది అభిమానగణానికి 28వ తేదీన విందు ఇస్తున్నారు. […]