తెలంగాణ రాష్ట్రంలో, నూతనంగా నియమింపబడుతున్న లెక్చరర్స్, డాక్టర్స్, కానిస్టేబుల్స్, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ స్వాగత సమ్మేళనంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇంగ్లీష్ మీడియం ఫై తనకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకి ఇంగ్లీష్ రాదు అని చాలామంది వెక్కిరిస్తున్నారని సభలో చెప్పుకొచ్చారు. అయితే తాము చదువుకునే రోజుల్లో అప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థను బట్టి విద్యా ప్రమాణాలను బట్టి ఇంగ్లీష్ మీడియం చదువుల […]
2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వ పాఠశాలల్లో పెను మార్పులే తీసుకొచ్చింది. విద్యా విధానంలో మార్పులు, ప్రభుత్వ పాఠశాలలో విద్యాసంస్కరణలు, నాడు నేడులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మార్పులు, ఆధునిక క్లాస్ రూమ్ ల ఏర్పాటుతో చాలా మార్పులు తీసుకొచ్చారు. అందులో మొదటగా అంగన్వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్పు చేశారు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 55,607 అంగన్వాడీ కేంద్రాలు ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చారు. రాష్ట్రంలో ప్రస్తుతానికి 8 లక్షల మంది చిన్నారులు […]