తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ శాఖను నిర్లక్ష్యం చేసింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ శాఖను ఆధునిక బాట పట్టించి అనేక అభివృద్ధి పనులు చేయించారు. 19.58 లక్షల వ్యవసాయ వినియోగదారులకు పగలే 9 గంటలపాటు నిరంతరాయంగా ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. దీనికి సంబంధించి డిమాండ్ 10,324 మిలియన్ యూనిట్ల నుంచి 13,185 మిలియన్ యూనియట్లకు పెరిగింది. ఇందులో భాగంగా సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూసేందుకు సౌర విద్యుత్ను కొనుగోలు చేస్తున్నారు. యూనిట్కు రూ.2.49 చెల్లించేలా ప్రభుత్వం […]
గణతంత్ర దినోత్సవ సందర్భంగా విద్యుత్ సౌధలో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ రంగంలో రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలిపేందుకు ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ సంస్థలు చేస్తున్న నిరంతర కృషి అభినందనీయమని అన్నారు. మా సహజ వనరులతో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్ అనువుగా ఉందనీ, అందుకోసమై రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందనీ అన్నారు. 2023 లో విశాఖపట్నం లో జరిగిన గ్లోబల్ […]