ఫ్రెంచ్, డచ్, బ్రిటిష్, నిజాం ఇలా కొన్ని శతబ్దాలపాటు మచిలీపట్నం పోర్ట్ ని ఉపయోగించుకొని తమ ఎగుమతులు దిగుమతులు నిర్వహించుకున్నారు. అలాంటి మహా ప్రతిష్ట కలిగిన మచిలీపట్నం ఓడరేవు 1960 నుంచి ఉపయోగం లేకుండా, ఇక్కడ ఒక పోర్ట్ ఉంది అనే దాఖలాలు లేకుండా పోయింది.అలాంటి మహోత్తర పోర్ట్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే జీవం పోసుకుంది. జగన్ సంకల్పం ముందు పోర్ట్ కు ఉన్న అడ్డంకులు అన్ని తొలగిపోయి అనుమతలు అన్ని త్వరతగతిన పూర్తి […]
వైఎస్ జగన్ ప్రభుత్వం శరవేగంగా బందరు పోర్టు నిర్మాణ పనులను పూర్తి చేస్తుండడంతో బందరు వాసుల చిరకాల వాంఛ నెరవేరనుంది. ఇప్పటికే బందరు పోర్టులో నార్త్బ్రేక్ నిర్మాణం పూర్తిచేయడమే కాకుండా సౌత్బ్రేక్ వాటర్ పనులను కూడా 70 శాతం పూర్తి చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. ఈ పోర్ట్ నిర్మణం పూర్తయితే ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 25000 మందికి ఉపాధి లభించనుంది. బందరు పోర్టును నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు బందరు ప్రజల చిరకాల స్వప్నమైన బందరు పోర్టు […]