ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కడప పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది. బద్వేల్ పోలీస్ స్టేషన్లో ఆమె పై కేసు నమోదు చేశారు. మే 2వ తేదీన బద్వేల్ బహిరంగ సభలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి ప్రసంగించారని.. షర్మిలపై బద్వేల్ నోడల్ అధికారి, మున్సిపల్ కమిషనర్లు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు షర్మిలపై కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో వైఎస్ వివేకా హత్య […]
ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన తర్వాత బద్వేలు నియోజకవర్గాన్ని సీఎం జగన్ ఎంతో అభివృద్ధి చేశారు. గత అయిదేళ్లలో బద్వేలు నియోజకవర్గ ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడమే కాకుండా ఎన్నో అభివృద్ధి పనులను పూర్తి చేసి దశాబ్దాలుగా నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే కాకుండా దాదాపు 1422 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి పనులు పూర్తి చేయగా మరి కొన్ని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బద్వేలును పారిశ్రామిక కేంద్రంగా చేయడమే కాకుండా సీఎం జగన్ చేసిన అభివృద్ధి పనులను […]