వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ది విషయంలో పారిశ్రామిక అభివృద్ధిలో ప్రత్యేక చొరవ తీసుకుంటూ కాకినాడలో ప్రత్యేక సెజ్ ఏర్పాటు చేసి పరిశ్రమలు వచ్చేలా చర్యలు తీసుకొన్నారు.ఇప్పుడు తాజాగా ప్రపంచ అగ్రశ్రేణి ఎరువుల సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారు కాకినాడలో ఫాస్ఫారిక్ యాసిడ్, సాల్ఫురిక్ యాసిడ్ నిర్మించడానికి నిర్ణయం తీసుకొని కాకినాడలో తమకు జగన్ ప్రభుత్వం కేటాయించిన భూమిలో శంకుస్థాపన చేసి పూజలు నిర్వహించారు. ఈ ప్లాంట్ల నిర్మాణానికి దాదాపు 1000 కోట్లు పెట్టుబడి […]
రాష్ట్రాన్ని ఫార్మా హబ్గా తీర్చిదిద్దేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పెట్టుబడులను ఆహ్వానించి పరిశ్రమలు పెట్టేలా దిగ్గజ కంపెనీలను ప్రోత్సహించారు. ఏపీలో ఇప్పటికే 300కు పైగా ఫార్మా కంపెనీలున్నాయి. రూ.41,500 కోట్ల ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద బల్క్ గ్రడ్ పార్క్ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. రెండు వేల ఎకరాలను ఏపీఐఐసీ అభివృద్ధి చేస్తోంది. వంద పరిశ్రమలు ఏర్పాటవుతాయని అంచనా వేస్తున్నారు. 27 వేలమందికి […]