వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలకు తన నామినేషన్ ను ఈ నెల 22న పులివెందులలో తన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో కలిసి దాఖాలు చెయ్యనున్నారు. దీని కోసం ముందు రోజు పులివెందులకు చేరుకుని ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ లో నివాళులు అర్పించనున్నారు. తరువాత తన పులివెందుల క్యాంప్ అఫీస్ లో పులివెందుల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశంలో పాల్గొంటారు. . దానిలో ఈసారి ఎలక్షన్ లో ఎలా ప్రచారం చెయ్యాలో వాటి ప్రణాళికలను […]