ఎట్టకేలకు పర్చూరు వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జి అభ్యర్థి మార్పు జరిగింది. ఏడాదిగా ఆ బాధ్యత వహించిన ఆమంచి కృష్ణమోహన్ స్థానంలో యడం బాలాజీ కి ఇన్ఛార్జిగా అవకాశం లభించింది. వైయస్ జగన్ మొదట ఆమంచిని అక్కడ ఇన్ఛార్జిగా నియమించగా… అక్కడి స్థానిక ప్రజా ప్రతినిధులకు ఆమంచికి పొసగలేదు. అక్కడ గ్రూపుల పోరు ఎక్కువవకముందే చాకచక్యంగా జగన్ ప్రజాదరణ ఉన్న యడం బాలాజీకి ఈసారి ఆ అవకాశం కల్పించారు. మొదటి నుంచీ రానున్న ఎన్నికల్లో చీరాల నుంచి పోటీ […]