ఈసారి ఎన్నికల్లో గెలవకపోతే కనుమరుగు కావడం ఖాయమని భావించిన టీడీపీ ఎలాగైనా గెలవాలని కుట్రలకు తెరతీసింది. సీఎం జగన్ తన ఐదేళ్ల పాలనలో మహిళలకు పెద్ద పీట వేసి అనేక పథకాలను వారికి నేరుగా అందించడమే కాకుండా పలు కీలక పదవులను మహిళలకు కట్టబెట్టి మహిళల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు.