రుషికొండ పై నిర్మించిన ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రారంభానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఏపీ పర్యాటక అభివృధి సంస్థ ఆధ్వర్యంలో రూ. 433 కోట్ల ఖర్చుతో అంతర్జాతయ ప్రమాణాలతో నిర్మించిన 8 బ్లాక్ లు పూర్తిస్థాయిలో సిద్ధం అయ్యాయి. క్యాంప్ కార్యాలయం, అధికారులకు అందుబాటులో ఉండే విధంగా వివిధ నిర్మాణాలు, భద్రత పరమైన ఏర్పాట్లు పూర్తి చేసింది యంత్రాంగం.గతంలో హరిత రిసార్ట్స్ ఉన్న ఇదే ప్రాంతంలో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా […]