బ్రిటిషర్ల టైం లోనే బాగా ప్రసిద్ధి గాంచి తరువాత వెనుకబడ్డ ప్రకాశం జిల్లా చీరాల వద్ద ఉన్న వాడరేవు నుండి గుంటూరు జిల్లాలో ఉన్న నిజాంపట్నం వరకు సాగర్ తీరం వాడుకొని బలమైన ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మించాలి అని వైఎస్ఆర్ ఆశయం. 26 కిలోమీటర్లు సాగర తీరం లో నిర్మించ దాల్చిన ఈ ప్రాజెక్ట్ కు రాస్ అల్ ఖైమ ఇందులో 51 శాతం పెట్టుబడులు పెట్టేటట్లు నిమ్మగడ్డ ప్రసాద్ కు చెందిన మాట్రిక్స్ & పోర్ట్ […]