2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాంధ్రపై ఏ రాజకీయ పార్టీ పట్టు సాధిస్తే ఆ పార్టీకే కిరీటం దక్కనుంది. గత నాలుగు పర్యాయలుగా చూసుకుంటే ఉత్తరాంధ్రలో అధికంగా ఏ పార్టీ సీట్లు గెలుస్తుందో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అత్యధిక సీట్లు గెలిచింది. అత్యధిక సీట్లు గెలవడంతో పాటు కూటమి అధికారంలోకి వచ్చింది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్రలో […]