– ప్రణీర్రావు, ప్రభాకర్రావు, భుజంగరావులపై కూడా.. – తనను వేధించారన్న సంధ్య కన్వెన్షన్ అధినేత శరణాల శ్రీధర్రావు బంజారాహిల్స్ (హైదరాబాద్): ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన ప్రణీర్రావు, ప్రభాకర్ రావు, భుజంగరావుతోపాటు టీవీ-5 యాంకర్ సాంబశివరావు తనను వేధింపులకు గురి చేశారని.. వారిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రముఖ వ్యాపారవేత్త, సంధ్య కన్వెన్షన్ అధినేత శరణాల శ్రీధర్రావు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ లో నివసించే శరణాల శ్రీధర్రావు పలు […]