మంత్రి దాడిశెట్టి రాజాతో యనమల కృష్ణుడు ఎస్ గన్నవరంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో తుని నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని ఆ పార్టీ నాయకుడు యనమల కృష్ణుడు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకు నల్లదుస్తులే ధరిస్తానని ఆయన శపథం చేశారు. తాను మాటిస్తే తప్పననే విషయం తుని నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అని ఈ సందర్భంగా తెలిపారు. తెలుగుదేశం పార్టీలో […]