2024 సార్వత్రిక ఎన్నికలకు పది రోజులు కూడా సమయం లేదు. ఎన్డీఏ కూటమిలో భాగంగా బిజెపి టిడిపి జనసేన కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టిడిపి జనసేన పార్టీలు ప్రజాగళం పేరుతో మేనిఫెస్టోను విడుదల చేశారు. కూటమిలో మాత్రం మూడు పార్టీలు ఉన్నాయి, మేనిఫెస్టోలో మాత్రం రెండు పార్టీలు కలిపి విడుదల చేశాయి. విడుదల చేసిన మేనిఫెస్టోకి బిజెపికి సంబంధం లేదు అన్నట్లు బిజెపి నేతలు వ్యవహరిస్తున్నారు. మేనిఫెస్టో ప్రకటన సమయంలో కేంద్ర […]