ఎన్నికల్లో టీడీపీ, బిజెపి , జనసేన పార్టీ లు పొత్తు పెట్టుకోని కూటమిగా ఏర్పడి ఎలక్షన్స్ కదనరంగంలోకి దిగారు కానీ కర్నూలు జిల్లాలో మాత్రం టీడీపీ,బిజెపి నేతలు ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ఎమ్మిగనూరు, మంత్రాలయంలో కూటమి తరుపున టీడీపీ పోటీలో నిలబడింది. అయితే టీడీపీ నాయకులు బిజెపి వారిని తీవ్రంగా అవమానించడంతో బిజెపి నాయకులు కూడా ఎలక్షన్ బరిలో నిలబడ్డారు. ఇప్పుడు ఇదే కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో […]