ఐపీఎల్ 2025 లో భాగంగా నిన్న వాంఖడే స్టేడియంలో ముంబాయి తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైంది . తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది , ముంబాయి బౌలింగ్ ధాటికి హైదరాబాద్ బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు, ట్రావిస్ హెడ్ 48 పరుగులు , కెప్టెన్ కమ్మిన్స్ 35 పరుగులు , నీతీష్ రెడ్డి 20 పరుగులు చేసారు , […]