ఆంధ్రప్రదేశ్ లో సంభవించే తుఫానులు వరదల వల్ల తీవ్రంగా నష్టపోతూనే ఉంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు రైతులు తుఫానుల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారు. కాగా తాజాగా సంభవించిన మిచాంగ్ తుఫాన్ కారణంగా రాష్ట్రంలో పలు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులు కుదేలైపోయారు. మిచాంగ్ తుఫాన్ సమయంలో జగన్ సర్కారు స్పందించిన తీరు అద్బుతమనే చెప్పొచ్చు. తుపాను సమయంలో 492 శిబిరాలు ఏర్పాటు చేసి 33,010 మందిని శిబిరాల్లో రాష్ట్ర ప్రభుత్వం పునరావాసం కల్పించింది. తక్షణ సహాయం […]